Monday, September 16, 2024

ADB: రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రీషియన్ మృతి..

ఆంధ్రప్రభ, ఆదిలాబాద్ : ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలం బోరజ్ జాతీయ రహదారిపై శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రైవేట్ ఎలక్ట్రీషియన్ భూమన్న (38) దుర్మరణం చెందాడు. ఆదిలాబాద్ పట్టణం మహాలక్ష్మివాడలో ఉంటున్న భూమన్న తన సొంత గ్రామమైన జైనథ్ మండలం బాలాపూర్ కు వెళ్తుండగా లారీ ఢీకొట్ట‌డంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘ‌ట‌న‌పై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement