Sunday, September 22, 2024

ADB: జాతీయ జెండాకు అగౌరవం…

స్తంభంతో పాటు నెలకొరిగిన జాతీయ జెండా
ముధోల్, ఆగస్టు 15 (ప్రభ న్యూస్) : ముధోల్ మండల కేంద్రంలో 78వ స్వాతంత్య్ర వేడుకల్లో భారత జాతీయ జెండాకు అగౌరవ పరిచిన ఘటన చోటుచేసుకుంది. ముధోల్ మండల కేంద్రంలోని వ్యవసాయ విస్తరణ అధికారి కార్యాలయంలో ఏఓ అజ్మీరాభాస్కర్ జెండాను ఎగురవేయగానే, త్రివర్ణ పతాకంతో పాటు జెండా స్తంభం నేలపైన పడిపోయినది. వెంటనే స్తంభంను నిలుచోబెట్టి జాతీయ గేయాన్ని ఆలపించారు. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను అజాగ్రత్తగా నిర్వహించడం శోచనీయం.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement