Friday, September 6, 2024

ADB: బోథ్ ఎమ్మెల్యేగా అనిల్ జాదవ్ విజయం

బోథ్, డిసెంబర్ 3 (ప్రభ న్యూస్) : ఆదిలాబాద్ జిల్లా బోథ్ నియోజకవర్గం ఎమ్మెల్యేగా బీఆర్ఎస్ అభ్యర్థి అనిల్ జాదవ్ విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి అయిన సోయం బాపూరావుపై 23,023 ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించారు.

ఓవరాల్ గా బీఆర్ఎస్ అభ్యర్థి అనిల్ జాదవ్ కు 76,297 ఓట్లు పోల్ కాగా, బీజేపీ అభ్యర్థి సోయం బాపూరావుకు 53,274 ఓట్లు, కాంగ్రెస్ అభ్యర్థి ఆడే గజేందర్ కు 32,424 ఓట్లు పోల్ అయ్యాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement