బెల్లంపల్లి: భారతీయ జనతా పార్టీ బెల్లంపల్లి ఎస్సీ మోర్చ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో స్వర్గీయ బంగారు లక్ష్మణ్ 82వ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బంగారు లక్ష్మణ్ చిత్రపటానికి పూలమాలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో పట్టణ పతాధికారులు, జిల్లా పతాధికారులు, వివిధ మోర్చల పతాధికారులు పాల్గొన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement