Monday, September 30, 2024

హ‌కీంపేటలో యాక్సిడెంట్‌.. కాన్వాయ్‌లో హాస్పిట‌ల్‌కు త‌ర‌లించిన మంత్రి కేటీఆర్‌

హైద‌రాబాద్‌లోని హకీంపేట వద్ద బుధ‌వారం రాత్రి యాక్సిడెంట్ జ‌రిగింది. మియాపూర్ కు చెందిన ఇద్దరు విద్యార్థులు రోడ్డు ప్రమాదానికి గుర‌య్యారు. అటు వైపు నుంచి వస్తున్న మంత్రి కేటీఆర్ యాక్సిడెంట్‌ను చూసి కాన్వాయ్ ఆపేశారు. గాయ‌ప‌డ్డ స్టూడెంట్స్‌ని తన కాన్వాయ్‌లో ని ఎస్కార్ట్ వాహనంలో హాస్పిట‌ల్‌కి తరలించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement