Saturday, September 21, 2024

Breaking: ఏసీబీ వలలో అబిడ్స్ వాణిజ్య పన్నుల శాఖ అధికారి…

హైదరాబాద్: నగరంలోని అబిడ్స్ వాణిజ్య పన్నుల శాఖ అధికారి శ్రీధర్ లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ అధికారులకు పట్టుబడ్డాడు. అధికారి శ్రీధ‌ర్ ఓ వ్య‌క్తి నుంచి రూ. 2 లక్షల లంచం తీసుకుంటుండ‌గా ఏసీబీ అధికారులు ప‌ట్టుకున్నారు. దీంతో వాణిజ్య పన్నుల శాఖ ఆఫీసులో ఏసీబీ అధికారుల‌ సోదాలు కొనసాగుతున్నాయి.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement