తెలంగాణలో కరోనా కట్టడిపై హైకోర్టు ఇవాళ విచారణ జరపనుంది. గతంలో కరోనా చర్యలపై హైకోర్టు అడిగిన ప్రశ్నలకు ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయనుంది. ఇప్పటికే హైకోర్టు ఆదేశాలతో రాష్ట్రంలో ప్రభుత్వం లాక్డౌన్ అమలు చేస్తున్న విషయం తెలిసిందే. అలాగే పది రోజుల పాటు లాక్డౌన్ను పొడిగించింది. వ్యాక్సినేషన్ ప్రక్రియపై పూర్తి వివరాలను ప్రభుత్వం కోర్టుకు తెలియజేయనుంది. దీంతో పాటు తదుపరి చర్యలు.. కర్యాచరణపై హై కోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించే అవకాశం ఉంది.
Advertisement
తాజా వార్తలు
Advertisement