నెల్లూరు జిల్లా మైపాడు బీచ్‌ వద్ద విషాదం

నెల్లూరు జిల్లా మైపాడు బీచ్‌ వద్ద విషాదం

నెల్లూరు, ఆంధ్ర‌ప్ర‌భ‌ : నెల్లూరు జిల్లా మైపాడు బీచ్‌లో దుర్ఘటన చోటుచేసుకుంది. బీచ్‌లో సరదాగా ఈతకొడుతుండగా ముగ్గురు యువకులు… మునిగిపోయారు. వారిని గుర్తించిన స్థానికులు, మెరైన్‌ సిబ్బంది తీవ్రంగా ప్రయత్నించి ఒడ్డుకు చేర్చారు. అయితే అప్పటికే వారు మృతిచెందగా, మృతులు నారాయణరెడ్డిపేటకు చెందిన వారిగా గుర్తించారు.

Leave a Reply