Friday, September 20, 2024

Breaking: గవర్నర్ తో మాకు ఎలాంటి పంచాయతీ లేదు : కేటీఆర్

రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ తో తమకు ఎలాంటి పంచాయతీ లేదని రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. గవర్నర్ తమిళిసై ఆరోపణలపై మంత్రి కేటీఆర్ స్పందించారు. తనుకు తానే ఊహించుకుంటే మేం ఏం చేయాలని అన్నారు. తనను ఇబ్బంది పెడుతున్నారని గవర్నర్ అన్నారన్నారు. కౌశిక్ రెడ్డి విషయంలో ఇబ్బంది పెట్టినందుకు తనను ఇబ్బంది పెడుతున్నామని గవర్నర్ అన్నారు.. గత గవర్నర్ నరసింహన్ తో తమకు ఎప్పుడూ ఇబ్బంది రాలేదని కేటీఆర్ అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement