Tuesday, September 17, 2024

Crime: మంచిర్యాల జిల్లాలో దారుణం.. వీఆర్ఏ గొంతుకోసిన దుండగులు

మంచిర్యాల జిల్లాలో దారుణం జరిగింది. కన్నెపల్లి తహసీల్దార్ కార్యాలయంలో కొత్తపల్లి వీఆర్ఏగా పనిచేస్తున్న దుర్గంబాబు  దారుణ హత్యకు గురయ్యారు. గుర్తుతెలియని దుండగులు కార్యాలయంలోనే ఆయనను గొంతుకోసి దారుణంగా హత్య చేశారు. రక్తపు మడుగులో విగతజీవిగా పడివున్న దుర్గంబాబును గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement