తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్ రావు బడ్జెట్ ను ప్రవేశపెడుతున్నారు. అయితే ఈ సందర్భంగా బీజేపీ ఎమ్మెల్యేలు బడ్జెట్ ప్రసంగానికి అడ్డు తగలడంతో సభాపతి ఎమ్మెల్యేలను సస్పెండ్ చేశారు. బీజేపీ ఎమ్మెల్యేలు రాజాసింగ్, ఈటల రాజేందర్, రఘునందన్ రావులపై సస్పెన్షన్ విధించారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement