Friday, September 6, 2024

స్టాలిన్ ‘మీలో ఒక‌రు’ పుస్తక ఆవిష్కరణ.. హాజ‌రైన ప్ర‌ముఖులు

త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి, డైన‌మిక్ లీడ‌ర్ ఎంకే స్టాలిన్ ఆత్మకథ పుస్తకాన్ని ఇవ్వాల ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, కేరళ సీఎం పినరయి విజయన్, జమ్మూ కశ్మీర్ మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా, బిహార్ అసెంబ్లీ ప్రతిపక్ష నేత తేజస్వీ యాదవ్ హాజరయ్యారు. కాగా, పుస్తకానికి స్టాలిన్ ఉంగలిల్ ఒరువన్ (మీలో ఒకరు) అనే పేరు పెట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement