Sunday, September 29, 2024

రత్నగిరిలో భారీ పేలుడు.. ఆరుగురు మృతి

మహారాష్ట్రలోని రత్నగిరిలో ఉన్న రసాయన పరిశ్రమలో భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఆరుగురు చెందగా.. పలువురు గాయపడినట్లు సమాచారం. 40 నుంచి 50 మంది లోపల చిక్కుకున్నట్లు తెలుస్తోంది. ఘటనాస్థలిలో గందరగోళ వాతావరణం నెలకుంది. చిక్కుకున్న కార్మికులను రక్షించడానికి సహాయక చర్యలు జరుగుతున్నాయి. మంటలను అదుపులోకి తెచ్చారు. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement