Saturday, September 7, 2024

Breaking: రూ.100 కోట్ల డ్రగ్స్ స్వాధీనం.. ఇద్దరు అరెస్ట్

రూ.100 కోట్ల విలువ చేసే డ్ర‌గ్స్ ను అధికారులు స్వాధీనం చేసుకొని, డ్ర‌గ్స్ స‌ర‌ఫ‌రా చేస్తున్న ఇద్ద‌రిని పోలీసులు అరెస్ట్ చేసిన ఘ‌ట‌న‌ అసోంలో జ‌రిగింది. రూ. 100 కోట్ల విలువైన డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.. రూ. 4 లక్షల 60 వేల యాబా ట్యాబ్లెట్లు, 12 కిలోల ఐస్ క్రిస్టల్, కిలోన్నర హెరాయిన్ స్వాధీనం చేసుకున్నారు. ఈ డ్ర‌గ్స్ కు సంబంధించి పొరుగు రాష్ట్రానికి చెందిన ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. వంద కోట్ల విలువైన డ్రగ్స్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement