Friday, September 6, 2024

Breaking : శంషాబాద్ చేరుకున్న రాహుల్ గాంధీ

ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు. ఎయిర్‌పోర్టులో రాహుల్ గాంధీకి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్కతో పాటు తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఘనస్వాగతం పలికారు. అక్కడి నుంచి కీలక నేతలతో కలిసి ఆయన వరంగల్‌కు హెలికాప్టర్‌లో బయలుదేరి వెళ్లనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement