Tuesday, September 17, 2024

Uttarakhand: లోయలో పడ్డ జీపు.. 9మంది దుర్మరణం

జీపు లోయలో పడి.. 9మంది దుర్మరణం పాలైన విషాద ఘటన ఉత్తరాఖండ్ రాష్ట్రంలో చోటుచేసుకుంది. రాష్ట్రంలోని పితోర్ గఢ్ లో జీపు లోయలో పడిపోవడంతో అక్కడికక్కడే 9మంది దుర్మరణం పాలయ్యారు. మృతులను తీసేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ప్రమాద ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement