ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా జట్ల మధ్య ముంబైలోని వాంకాడే స్టేడియంలో జరుగుతున్న తొలి వన్డే మ్యాచ్ లో భారత్ జట్టు ఐదు పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. భారత్ ఓపెనర్ ఇషాన్ కిషన్ మూడు పరుగులు చేసి స్టోయినిస్ బౌలింగ్ లో ఎల్బీడబ్ల్యూగా ఔటయ్యాడు.
- Advertisement -