Friday, October 25, 2024

పెరిగిన క‌రోనా కేసులు-కొత్త‌గా 18,840

క‌రోనా కేసులు మ‌ళ్లీ పెరిగాయి. కాగా దేశ వ్యాప్తంగా క‌రోనా వైర‌స్ ఉధృతి కొన‌సాగుతూనే ఉంది. గ‌డిచిన 24 గంట‌ల్లో కొత్త‌గా 18,840 పాజిటివ్ కేసులు న‌మోదు కాగా, 43 మంది మ‌ర‌ణించిన‌ట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్ల‌డించింది. మ‌రో 16,104 మంది క‌రోనా నుంచి కోలుకున్న‌ట్లు తెలిపింది. యాక్టివ్ కేసుల సంఖ్య‌ 1,25,028కి చేరింది. డైలీ పాజిటివిటీ రేటు 4.14 శాతంగా ఉంది. ఇప్ప‌టి వ‌ర‌కు 198 కోట్ల వ్యాక్సిన్ డోసుల పంపిణీ జ‌రిగింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement