Sunday, September 8, 2024

Breaking: కోటేపల్లి ప్రాజెక్టులో పడి నలుగురు మృతి

తెలంగాణ రాష్ట్రంలోని వికారాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. కోటేపల్లి ప్రాజెక్టులో ఈతకు వెళ్లి పడి నలుగురు మృతిచెందారు. మృతులు పూడూరు మండలం మన్నెగూడ వాసులుగా గుర్తించారు. మృతులు లోకేష్, వెంకటేష్, జగదీష్, రాజేష్ లుగా గుర్తించారు. అయితే ఈ ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. ఇందులో ముగ్గురి శవాలు లభించగా.. మరో శవం కోసం పోలీసులు గాలింపు చేపట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement