Thursday, September 19, 2024

Breaking: శశికళకు చెన్నై సెషన్స్ కోర్టు షాక్

తమిళనాడు దివంగత సీఎం జయలలిత సన్నిహితురాలు శశికళకు చెన్నై సెషన్స్ కోర్టు షాకిచ్చింది. అన్నా డీఎంకే నుంచి తొలగింపుపై శశికళ కోర్టుకెళ్లింది. శశికళ తొలగింపుపై సెషన్స్ కోర్టు కీలక తీర్పునిచ్చింది. శశికళను పార్టీ నుంచి తొలగించడం చెల్లుతుందని కోర్టు తెలిపింది. అన్నా డీఎంకేతో శశికళకు సంబంధం లేదని కోర్టు తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement