టిడిపి ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ఏ క్షణంలో అయినా ఎన్నికలు రావొచ్చన్నారు. సీఎం జగన్ నిద్రలో లేచి అసెంబ్లీని రద్దు చేస్తున్నట్లు ప్రకటించవచ్చని అన్నారు. ఈ మేరకు ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధంగా ఉండాలన్నారు. ఉద్యోగుల వల్లే 2019ఎన్నికల్లో ఓడిపోయాం అని చెప్పారు. ఉద్యోగులు ప్రలోభాలకు లొంగిపోయారని అన్నారు.
Breaking : అచ్చెన్నాయుడు సంచలన వ్యాఖ్యలు – ఏపీలో ఏ క్షణమైనా ఎన్నికలు రావొచ్చు
Advertisement
తాజా వార్తలు
Advertisement