Sunday, September 15, 2024

Breaking: సికింద్రాబాద్ అల్లర్ల కేసులో 52మంది అరెస్ట్

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అల్లర్ల కేసులో ఇప్పటి వరకు 52మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. అల్లర్లను కుట్రకోణంలో పోలీసులు విచారిస్తున్నారు. దాడిలో 200మందికి పైగా అభ్యర్థులు పాల్గొన్నట్లు పోలీసులు గుర్తించారు. పారిపోయిన అభ్యర్థుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. టాస్క్ ఫోర్స్, నార్త్ జోన్, రైల్వే పోలీస్ ల జాయింట్ ఆపరేషన్ చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement