ఛత్తీస్గఢ్ : ఛత్తీస్గఢ్లో కాసేపటి క్రితం మావోయిస్టులు, భద్రతా బలగాలకు మధ్య కాల్పులు జరిగాయి. ఈ ఎన్కౌంటర్ లో ముగ్గురు మావోయిస్టులు మృతిచెందారు. ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లా ధర్మ తాళ్లగూడెంలో ఈ ఎదురుకాల్పులు జరుగుతున్నాయి. ఇంకా ఆ ప్రాంతంలో భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య భీకరమైన కాల్పుల మోత కొనసాగుతోంది.
Chhattisgarh | ఎన్కౌంటర్ లో ముగ్గురు మావోయిస్టులు మృతి
