Wednesday, October 16, 2024

Zimbabwe vs India : టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా

టీమిండియా వర్సెస్ జింబాబ్వే జట్ల మధ్య ఐదు మ్యాచ్ ల టీ20 సిరీస్ లో భాగంగా ఇవాళ నాలుగో మ్యాచ్ జరగనుంది. హరారే స్పోర్ట్స్ క్లబ్ మైదానం ఈ మ్యాచ్ కు వేదిక. టాస్ గెలిచిన టీమిండియా బౌలింగ్ ఎంచుకుంది. ఈ సిరీస్ లో తొలి మ్యాచ్ లో ఓటమిపాలైన భారత జట్టు ఆ తర్వాత వరుసగా రెండు మ్యాచ్ లు నెగ్గి సిరీస్ లో 2-1తో ఆధిక్యంలో నిలిచింది. నేటి మ్యాచ్ గెలిస్తే సిరీస్ టీమిండియా వశమవుతుంది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement