Thursday, September 12, 2024

Hockey | జూనియర్ టీమ్ కోచ్​గా శ్రీజేశ్..

ఆంధ్రప్రభ స్మార్ట్​, హైదరాబాద్​ : పారిస్ ఒలింపిక్స్‌లో భారత్‌కు కాంస్యం దక్కింది. ఈ టోర్నిలో అద్బుతంగా ఆడిన సీనియర్ గోల్‌ కీపర్‌ శ్రీజేశ్‌ హాకీ కెరీర్‌కు వీడ్కోలు పలికాడు. ఈ నేపథ్యంలో అతడికి జూనియర్‌ మెన్స్‌ టీమ్‌కు ప్రధాన కోచ్‌గా నియమిస్తూ హాకీ ఇండియా నిర్ణయం తీసుకుంది. కోచింగ్‌ బాధ్యతలు తీసుకోవడానికి ఇప్పటికే శ్రీజేశ్‌ ఆసక్తి కనబరిచాడు. దీంతో కోచ్ గా నియమిస్తూ హాకీ ఇండియా అధికారికంగా ప్రకటన విడుదల చేసింది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement