Monday, October 7, 2024

Sri Lanka ప్రధాన కోచ్ గా జయసూర్య..

శ్రీలంక క్రికెట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. శ్రీలంక పురుషుల క్రికెట్ జట్టు హెడ్ కోచ్‌గా సనత్ జయసూర్యను ఎంపిక చేస్తూ నిర్ణ‌యం తీసుకుంది. ఈ విషయాన్ని శ్రీలంక క్రికెట్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సోమవారం ప్రకటించింది. సొంతగడ్డపై అక్టోబర్ 13 నుంచి వెస్టిండీస్‌తో జరగబోయే సిరీస్‌తో ఆయన ప్రయాణం మొదలుకానుంది. మొత్తంగా రెండేళ్లపాటు 2026 మార్చి 31వరకు జయసూర్య కోచ్ గా కొనసాగనున్నాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement