Friday, September 20, 2024

Paris Olympics – షూటింగ్ ఫైన‌ల్స్ లో స్వ‌ప్నిల్ కుసాలే..

పారిస్ వేదికగా జరుగుతన్న 2024 ఒలింపిక్స్ లో ఇప్పటి వరకు షూటింగ్ లో భారత్ కు రెండు కాంస్య పతకాలు వచ్చాయి. తాజాగా పురుషుల రైఫిల్ 50 మీటర్ల 3పి ఈవేంట్ లో స్వప్నిల్ కుసలే ఫైనల్‌కు చేరుకున్నాడు. బుధవారం జరిగిన మ్యాచులో కుసాలే తన 60 షాట్‌లను 590 పాయింట్లతో ఏడో స్థానంలో నిలిచాడు.. దీంతో అత‌డు ఫైన‌ల్ కు క్వాలిఫై అయ్యాడు.. మ‌రో షూట‌ర్ అశ్వ‌ర్య ప్ర‌తాప్ సింగ్ 589 పాయింట్ల‌తో 11 వ స్థానంలో నిల‌వ‌డంతో ఫైన‌ల్స్ అర్హ‌త‌ను కోల్పోయాడు..

Advertisement

తాజా వార్తలు

Advertisement