పారిస్ ఒలింపిక్స్లో భారత స్టార్ షట్లర్ జోడీ సాత్విక్-చిరాగ్ లు పోరాడి ఓడిపోయారు. పారిస్ ఒలింపిక్స్లో భారత్కు తొలి డబుల్స్ పతకాన్ని అందిస్తారని భావించిన స్టార్ షట్లర్లు సాత్విక్-చిరాగ్ జోడీ.. క్వార్టర్ ఫైనల్స్ ఓడి ప్రపంచ క్రీడల నుంచి నిష్క్రమించింది. అయితే, వీరి ఓటమితో ప్రముఖ బ్యాడ్మింటన్ కోచ్, నటి తాప్సీ భర్త మథియాస్ బో సంచలన నిర్ణయం తీసుకున్నాడు. కోచింగ్ బాధ్యతలకు వీడ్కోలు పలుకుతూ, అతను ఇన్స్టాగ్రామ్లో భావోద్వేగ పోస్ట్ను పోస్ట్ చేశాడు.
Advertisement
తాజా వార్తలు
Advertisement