Saturday, July 6, 2024

Indian Football | లెబనాన్, వియత్నాంతో భారత్ ట్రై-నేష‌న్ టోర్నమెంట్..

వియత్నాంలో జరిగే ట్రై-నేషన్ సిరీస్‌లో భారత పురుషుల ఫుట్‌బాల్ జట్టు పాల్గొంటుందని AIFF బుధవారం ప్రకటించింది. ఈ టోర్నీలో వియత్నాం, లెబనాన్‌లతో భారత్ తలపడనుందని తెలిపంది. కాగా, తాజా ఫిఫా ర్యాంకింగ్స్ ప్రకారం వియత్నాం (116), లెబనాన్ (117) రెండూ భారత్ (124) కంటే ముందంజలో ఉన్నాయి.

అక్టోబర్ 9: వియత్నాం vs భారత్
అక్టోబర్ 12: ఇండియా vs లెబనాన్
అక్టోబర్ 15: వియత్నాం vs లెబనాన్

Advertisement

తాజా వార్తలు

Advertisement