Friday, October 4, 2024

Ind vs Zim | స్పిన్ తో తిప్సేశారు.. ఇండియా టార్గెట్ 116

హరారె: భారత్లో జరుగుతున్న తొలి టీ20 మ్యాచ్లో జింబాబ్వే ఇన్నింగ్స్ ముగిసింది. ఆ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 115 పరుగులు చేసింది. రెండో ఓవర్ ఆరంభంలోనే ఇనోసెంట్ కైయా (0) నిరాశపరిచాడు. వెస్లీ మద్వీర (21), బ్రియాన్ బెన్నెట్ (23), సికిందర్ రజా (17), డియోన్ మైయర్స్ (23) మదాండే (29*) పర్వాలేదనిపించారు. భారత బౌలర్లలో రవి బిష్ణోయ్ 4 వికెట్లు, వాషింగ్టన్ సుందర్ 2 ముకేశ్కుమార్, అవేశ్ ఖాన్ తలో వికెట్ పడగొట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement