Friday, September 6, 2024

India Open 2024 | క్వార్టర్స్‌లో భారత్..

భాత‌ర్ వేదిక‌గా జ‌రుగుతున్న ఇండియా ఓపెన్ సూపర్‌ 750 టోర్నీలో ప్ర‌ణ‌య్, సాత్విక్- చిరాగ్‌లు క్వార్టర్స్‌కు చేరుకున్నారు. ఇవ్వాల (గురువారం) న్యూఢిల్లీలోని KD జాదవ్ ఇండోర్ స్టేడియం వేదికగా జరిగిన పురుషుల సింగిల్స్‌ రెండో రౌండ్‌లో… భారత్‌కే చెందిన ప్రియాన్షు రజావత్‌ను 20-22, 21-14, 21-14 తేడాతో ఓడించి క్వార్టర్స్‌కు చేరుకున్నాడు హెఎస్.ప్రణయ్‌.

ఇక, పురుషుల డబుల్స్‌ రెండో రౌండ్‌లో భారత స్టార్ ద్వయం సాత్విక్‌ సాయిరాజ్‌ – చిరాగ్‌ శెట్టి క్వార్టర్స్‌కు చేరుకున్నారు. తైవన్‌కు చెందిన యంగ్‌ పొ హన్‌ – లు చింగ్‌ యావొపై 21-14, 21-15 తేడాతో విజయం సాధించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement