Friday, September 20, 2024

T20 WC | మహిళల ప్రపంచకప్‌లో వారికి ఫ్రీ ఎంట్రీ..

వచ్చే నెలలో దుబాయ్‌లో జరగనున్న మహిళల టీ20 ప్రపంచకప్‌కు 18 ఏళ్లలోపు ప్రేక్షకులకు ఉచిత ప్రవేశం కల్పించనున్నారు. మహిళా క్రికెట్‌కు మరింత తోడ్పాటు అందించడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఐసీసీ వెల్లడించింది. ఈ మెగాటోర్నీలో జరిగే మ్యాచ్‌ల కనీస టిక్కెట్ ధర ఐదు దిర్హామ్‌లు (రూ.115) అని తెలిపింది. కాగా, అక్టోబర్ 3 నుంచి 20 వరకు మహిళల టీ20 వరల్డ్ కప్ జరగనుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement