Friday, October 18, 2024

First Test – ముగిసిన కివీస్ తొలి ఇన్నింగ్…. అధీక్యం ఎంతంటే…

బెంగళూరు: భార‌త్ తో జరుగుతున్న తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్ న్యూజిలాండ్ 402 పరుగులకు ఆలౌటైంది. దీంతో 356 పరుగుల లీడ్ ల‌భించింది.. కివిస్ బ్యాట‌ర్లు రచిన్ రవీంద్ర(134), టిమ్ సౌతీ (65) కాన్వే(91), విల్ యంగ్ (33) పరుగులు చేశారు. భారత బౌలర్లలో జడేజా, కులీప్ చెరో 3, సిరాజ్ 2 వికెట్లు తీశారు. భారత్ తొలి ఇన్నింగ్స్లో 46 పరుగులకు ఆలౌటైంది. భార‌త్ ఇన్నింగ్స్ ఓట‌మిని త‌ప్పుకోవాలంటే ముందుగా 356 ప‌రుగులు చేయాల్సి ఉంది.. ఆట‌కు ఇంకా రెండున్న‌ర రోజుల స‌మ‌యం ఉంది.. రెండో ఇన్నింగ్స్ భార‌త్ భారీ స్కోర్ చేస్తే ఓట‌మి నుంచి బ‌య‌ట‌ప‌డ‌వ‌చ్చు.

Advertisement

తాజా వార్తలు

Advertisement