SAFE | ట్రాక్టర్ బోల్తా..

SAFE | ట్రాక్టర్ బోల్తా..

SAFE | మంత్రాలయం, ఆంధ్రప్రభ : మంత్రాలయం మండలంలోని కల్లుదేవ కుంట గ్రామం దగ్గర సూగురుకు చెందిన నరసింహులు ట్రాక్టర్ (Tractor) ఎమ్మిగనూరులో ఇసుక వేసి తిరిగి వస్తున్న సమయంలో బోల్తా పడింది. ఈ ఘ‌ట‌న‌లో ఎవరికి ఏం జరగలేదు.

Leave a Reply