21 DAYS | వైభవంగా దీక్షల విరమణ
- రెండో రోజు పెద్ద ఎత్తున భవానీల రాక
- సుదూర ప్రాంతాల నుంచి కాలినడకన అమ్మ దర్శనం కోసం..
- కృష్ణా నదిలో పవిత్ర పుణ్యస్నానాలు
- భక్తిశ్రద్ధలతో అమ్మవారికి తలనీలాలు
- అమ్మ నామస్మరణ జపిస్తూ గిరి ప్రదక్షణ
- అమ్మ దర్శనం తర్వాత పవిత్ర ఇరుముడి సమర్పణ
- భవానీల కోసం సకల సదుపాయాల ఏర్పాటు
- క్షేత్రస్థాయిలో ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్న ఈవో, చైర్మన్
- ఏర్పాట్లపై భవానీల నుండి ప్రశంసలు
21 DAYS | ఆంధ్రప్రభ, ఎన్టీఆర్ బ్యూరో : అత్యంత నియమనిష్టలతో దీక్ష పూర్తి చేసిన భవానీలు దీక్ష విరమణ కోసం ఇంద్రకీలాద్రికి తరలివస్తున్నారు. దీక్షల విరమణ(Cessation of initiations) మహోత్సవాలలో భాగంగా రెండవ రోజు ఇంద్రకీలాద్రికి భవానీలు పోటెత్తారు. మండల, అర్థ మండల దీక్ష తీసుకున్న భవానీలు అమ్మవారికి ఇరుముడి సమర్పించేందుకు సుదూర ప్రాంతాల నుంచి కాలినడకన రైలు మార్గం ప్రత్యేక వాహనాలు బస్సుల ద్వారా విజయవాడకు తరలివస్తున్నారు. ముందుగా కృష్ణా నదిలో పుణ్యస్నానాలు(Holy baths) ఆచరించి ఇంద్రకీలాద్రి చుట్టూ గిరిప్రదక్షిణను భవానీలు పూర్తి చేస్తున్నారు.

అనంతరం వినాయకుడి గుడి కుమ్మరిపాలెం(kummaripalem) ప్రాంతాల నుంచి ఏర్పాటు చేసిన క్యూలైన్ల ద్వారా ఘాట్రోడ్డు మీదుగా అమ్మవారి ఆలయానికి చేరుకొని అమ్మవారిని దర్శించుకుంటున్నారు. గిరి ప్రదక్షిణ సమయంలో భవానీలు అనుక్షణం అమ్మ నామస్మరణ జపించారు. కనకదుర్గమ్మ వారి దర్శనానంతరం శివాలయం మెట్లు మార్గం ద్వారా మహా మండపం దిగువకు చేరుకుని అక్కడ గ్రూప్ భవానీలతో మాల విరమణ చేసి పవిత్ర ఇరుముడిని సమర్పిస్తున్నారు. అక్కడే ఏర్పాటు చేసిన అన్నప్రసాదాన్ని(Annaprasad) స్వీకరించి.. తమకు కావలసిన లడ్డూలను కొనుగోలు చేస్తున్నారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కేశఖండన శాల వద్ద తలనీలాలను సమర్పిస్తున్నారు.

21 DAYS | భవానీల సేవలో ట్రస్ట్ బోర్డు సభ్యులు
భవానీలకు కల్పిస్తున్న ఏర్పాట్లను స్వయంగా దుర్గ గుడి ట్రస్ట్ బోర్డు సభ్యులు పర్యవేక్షిస్తున్నారు. క్యూ లైన్లు, లడ్డూ కౌంటర్లతో పాటు అన్నదాన ప్రాంతాల వద్ద ఇబ్బందులు తలెత్తకుండా పర్యవేక్షిస్తున్నారు. పాలకమండలి ప్రత్యేక ఆహ్వానితుడు(Special invitee) వెలగపూడి శంకర్ బాబుతో పాటు మరికొందరు బోర్డు సభ్యులు అన్నదాన ప్రాంతం వద్ద భక్తులకు స్వయంగా వడ్డించారు.

21 DAYS | జోరుగా లడ్డూ విక్రయాలు
దీక్ష విరమణ సందర్భంగా కనకదుర్గ అమ్మవారిని(Goddess Kanakadurga) దర్శించుకునేందుకు వస్తున్న భవానీలు లడ్డూలను పెద్ద ఎత్తున కొనుగోలు చేస్తున్నారు. వేల సంఖ్యలో తరలివస్తున్న భవానీల రాక దృష్ట్యా సుమారు 35 లక్షల లడ్డూలను అధికారులు సిద్ధం చేశారు. మొదటిరోజు గురువారం 2 లక్షలకు పైగా లడ్డూలను విక్రయించారు. శుక్రవారం లడ్డూలను విక్రయాలు(Sales of laddus) జోరుగా సాగుతున్నాయి. ఒక బాక్స్ లో ఆరు లడ్డూలను ప్రత్యేకంగా ప్యాకింగ్ చేసి ఇస్తుండడంతో వాటిని భవానీలు ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు.

CLICK HERE TO READ బస్సు బోల్తాపై చలించిపోయారు
21 DAYS | ఆంధ్రప్రభ, ఎన్టీఆర్ బ్యూరో : అత్యంత నియమనిష్టలతో దీక్ష పూర్తి చేసిన భవానీలు దీక్ష విరమణ కోసం ఇంద్రకీలాద్రికి తరలివస్తున్నారు. దీక్షల విరమణ(Cessation of initiations) మహోత్సవాలలో భాగంగా రెండవ రోజు ఇంద్రకీలాద్రికి భవానీలు పోటెత్తారు. మండల, అర్థ మండల దీక్ష తీసుకున్న భవానీలు అమ్మవారికి ఇరుముడి సమర్పించేందుకు సుదూర ప్రాంతాల నుంచి కాలినడకన రైలు మార్గం ప్రత్యేక వాహనాలు బస్సుల ద్వారా విజయవాడకు తరలివస్తున్నారు. ముందుగా కృష్ణా నదిలో పుణ్యస్నానాలు(Holy baths) ఆచరించి ఇంద్రకీలాద్రి చుట్టూ గిరిప్రదక్షిణను భవానీలు పూర్తి చేస్తున్నారు.21 DAYS | ఆంధ్రప్రభ, ఎన్టీఆర్ బ్యూరో : అత్యంత నియమనిష్టలతో దీక్ష పూర్తి చేసిన భవానీలు దీక్ష విరమణ కోసం ఇంద్రకీలాద్రికి తరలివస్తున్నారు. దీక్షల విరమణ(Cessation of initiations) మహోత్సవాలలో భాగంగా రెండవ రోజు ఇంద్రకీలాద్రికి భవానీలు పోటెత్తారు. మండల, అర్థ మండల దీక్ష తీసుకున్న భవానీలు అమ్మవారికి ఇరుముడి సమర్పించేందుకు సుదూర ప్రాంతాల నుంచి కాలినడకన రైలు మార్గం ప్రత్యేక వాహనాలు బస్సుల ద్వారా
విజయవాడకు తరలివస్తున్నారు. ముందుగా కృష్ణా నదిలో పుణ్యస్నానాలు(Holy baths) ఆచరించి ఇంద్రకీలాద్రి చుట్టూ గిరిప్రదక్షిణను భవానీలు పూర్తి చేస్తున్నారు.21 DAYS | ఆంధ్రప్రభ, ఎన్టీఆర్ బ్యూరో : అత్యంత నియమనిష్టలతో దీక్ష పూర్తి చేసిన భవానీలు దీక్ష విరమణ కోసం ఇంద్రకీలాద్రికి తరలివస్తున్నారు. దీక్షల విరమణ(Cessation of initiations) మహోత్సవాలలో భాగంగా రెండవ రోజు ఇంద్రకీలాద్రికి భవానీలు పోటెత్తారు. మండల, అర్థ మండల దీక్ష తీసుకున్న భవానీలు అమ్మవారికి ఇరుముడి సమర్పించేందుకు సుదూర ప్రాంతాల నుంచి కాలినడకన రైలు మార్గం ప్రత్యేక వాహనాలు బస్సుల ద్వారా విజయవాడకు తరలివస్తున్నారు. ముందుగా కృష్ణా నదిలో
పుణ్యస్నానాలు(Holy baths) ఆచరించి ఇంద్రకీలాద్రి చుట్టూ గిరిప్రదక్షిణను భవానీలు పూర్తి చేస్తున్నారు.21 DAYS | ఆంధ్రప్రభ, ఎన్టీఆర్ బ్యూరో : అత్యంత నియమనిష్టలతో దీక్ష పూర్తి చేసిన భవానీలు దీక్ష విరమణ కోసం ఇంద్రకీలాద్రికి తరలివస్తున్నారు. దీక్షల విరమణ(Cessation of initiations) మహోత్సవాలలో భాగంగా రెండవ రోజు ఇంద్రకీలాద్రికి భవానీలు పోటెత్తారు. మండల, అర్థ మండల దీక్ష తీసుకున్న భవానీలు అమ్మవారికి ఇరుముడి సమర్పించేందుకు సుదూర ప్రాంతాల నుంచి కాలినడకన రైలు మార్గం ప్రత్యేక వాహనాలు బస్సుల ద్వారా విజయవాడకు తరలివస్తున్నారు.
ముందుగా కృష్ణా నదిలో పుణ్యస్నానాలు(Holy baths) ఆచరించి ఇంద్రకీలాద్రి చుట్టూ గిరిప్రదక్షిణను భవానీలు పూర్తి చేస్తున్నారు.21 DAYS | ఆంధ్రప్రభ, ఎన్టీఆర్ బ్యూరో : అత్యంత నియమనిష్టలతో దీక్ష పూర్తి చేసిన భవానీలు దీక్ష విరమణ కోసం ఇంద్రకీలాద్రికి తరలివస్తున్నారు. దీక్షల విరమణ(Cessation of initiations) మహోత్సవాలలో భాగంగా రెండవ రోజు ఇంద్రకీలాద్రికి భవానీలు పోటెత్తారు. మండల, అర్థ మండల దీక్ష తీసుకున్న భవానీలు అమ్మవారికి ఇరుముడి సమర్పించేందుకు సుదూర ప్రాంతాల నుంచి కాలినడకన రైలు మార్గం ప్రత్యేక వాహనాలు బస్సుల ద్వారా విజయవాడకు తరలివస్తున్నారు. ముందుగా కృష్ణా నదిలో పుణ్యస్నానాలు(Holy baths) ఆచరించి ఇంద్రకీలాద్రి చుట్టూ గిరిప్రదక్షిణను భవానీలు పూర్తి చేస్తున్నారు.21 DAYS | ఆంధ్రప్రభ, ఎన్టీఆర్ బ్యూరో : అత్యంత నియమనిష్టలతో
దీక్ష పూర్తి చేసిన భవానీలు దీక్ష విరమణ కోసం ఇంద్రకీలాద్రికి తరలివస్తున్నారు. దీక్షల విరమణ(Cessation of initiations) మహోత్సవాలలో భాగంగా రెండవ రోజు ఇంద్రకీలాద్రికి భవానీలు పోటెత్తారు. మండల, అర్థ మండల దీక్ష తీసుకున్న భవానీలు అమ్మవారికి ఇరుముడి సమర్పించేందుకు సుదూర ప్రాంతాల నుంచి కాలినడకన రైలు మార్గం ప్రత్యేక వాహనాలు బస్సుల ద్వారా విజయవాడకు తరలివస్తున్నారు. ముందుగా కృష్ణా నదిలో పుణ్యస్నానాలు(Holy baths) ఆచరించి ఇంద్రకీలాద్రి చుట్టూ గిరిప్రదక్షిణను భవానీలు పూర్తి చేస్తున్నారు.

