Thursday, September 19, 2024

Sitaram Yechury | ఏచూరి భౌతికకాయం.. ఎయిమ్స్‌కు దానం…

సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ సీతారాం ఏచూరి ఈరోజు కన్నుమూశారు. గత కొంత కాలంగా తీవ్ర శ్వాసకోశ ఇన్ఫెక్షన్‌తో బాధపడుతున్న ఆయన.. ఈరోజు మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. కాగా, సీతారాం ఏచూరి భౌతికకాయాన్ని కుటుంబ సభ్యులు ఎయిమ్స్ ఆసుపత్రికి దానం చేశారు. ఈ విషయాన్ని ఢిల్లీ ఎయిమ్స్ ఓ ప్రకటన ద్వారా వెల్లడించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement