Saturday, October 19, 2024

Wayanad – ప్రియాంకాగాంధీతో కౌన్సిలర్‌ ఢీ

న్యూ ఢిల్లీ – కాంగ్రెస్ అగ్ర నేత ప్రియాంకాగాంధీతో వాయనాడ్ లోతలపడేది ఎవరో తేలిపోయింది. ఈ ఉపఎన్నికకు బీజేపీ అభ్యర్థిగా నవ్య హరిదాస్‌ను కమలం పార్టీ రంగంలోకి దింపింది. ఆమె పేరును బీజేపీ హైకమాండ్ ప్రకటించింది.

బీజేపీలో నవ్య క్రీయాశీలకంగా ఉన్నారు. నవ్య.. హెచ్‌ఎస్‌బీసీ ఐటీ డిపార్ట్‌మెంట్‌లో ఇంజనీర్‌గా పని చేసిన ఆమె ప్రజా సేవ చేసేందుకు ఉద్యోగాన్ని వదులుకుని బీజేపీ పార్టీలో చేరారు. కోజికోడ్ కార్పొరేషన్‌లో వరుసగా రెండో సారి బీజేపీ కౌన్సిలర్‌గా ఉన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement