Saturday, September 28, 2024

U.P | స్మృతీ ఇరానీపై కాంగ్రెస్ అభ్యర్ధి ఘన విజయం

అమేధీలో కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీపై కాంగ్రెస్ అభ్యర్ధి కిశోరీలాల్ శర్మ 1.20 లక్షల ఓట్ల భారీ మెజార్టీతో విజయం సాధించారు. గత ఎన్నికల్లో రాహుల్ గాంధీని ఓడించిన స్మృతీ ఇరానీ.. ఈసారి కూడా తాను విజయం సాధిస్తాననే ధీమాతో ఉన్నారు. కానీ, ఓటర్లు మాత్రం కాంగ్రెస్‌ను ఆదరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement