Monday, October 7, 2024

Breaking | జయశంకర్ జిల్లాలో ఎస్సైల బదిలీ.. పోస్టింగుల వివ‌రాలు ఇవే..

భూపాలపల్లి, (ప్రభ న్యూస్): జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో పలువురు ఎస్సైలకు స్థాన చలనం కలిగింది. మంగళవారం రాత్రి తెలంగాణ మల్టీ జోన్ ఐజీ ఈ ఉత్తర్వులు జారీ చేశారు. కాళేశ్వరం జోన్-1 లోపరిధిలో 38 మంది ఎస్ఐ లను బదిలీ చేశారు.

జయశంకర్ జిల్లా కాటారం ఎస్ఐ- 1 సీహెచ్ శ్రీనివాస్ ను భూపాలపల్లి హెడ్ క్వార్టర్స్ వీ ఆర్ కు బదిలీ చేశారు. కాటారం ఎస్ ఐ -2 తమాశా రెడ్డిని భూపాలపల్లి హెడ్ క్వార్టర్స్ వీ ఆర్ కు బదిలీ చేశారు. ఘన్ పూర్ స్టేషన్ హౌజ్ ఆఫీసర్ ఎస్ఐ అభినవ్ కాటారం స్టేషన్ హౌజ్ ఆఫీసర్ గా బదిలీ అయ్యారు. టేకుమట్ల స్టేషన్ హౌజ్ ఆఫీసర్ ఎస్ఐ సీహెచ్ రాజు భూపాలపల్లి హెడ్ క్వార్టర్స్ వీ ఆర్ కు బదిలీ అయ్యారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement