Friday, September 20, 2024

Tour – విదేశీ పర్యటన ముగించుకుని ఢిల్లీ చేరుకున్న మోదీ..

పోలెండ్, ఉక్రెయిన్ ల‌లో ప‌ర్య‌ట‌న‌
కివ్ నుంచి విమానంలో వ‌చ్చిన మోదీ

న్యూఢిల్లీ – పోలాండ్, ఉక్రెయిన్ రెండు దేశాల్లో తన పర్యటన ముగించుకొని నేడు ఢిల్లీకి చేరుకున్నారు ప్రధాని మోదీ. పర్యటనలో భాగంగా మోదీ ఈ రెండు దేశాల అధినేత‌లతో సమావేశమై పలు కీలక అంశాలపై చర్చించారు. ప్రస్తుతం గందరగోళ ప్రపంచ పరిణామాల మధ్య భారత్ దౌత్యపరమైన కీలక చర్చలు జరిపింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ 21 న పోలాండ్ , ఉక్రెయిన్‌లలో పర్యటన ప్రారంభించిన.. మూడు రోజుల ల పాటు ఈ రెండు దేశాల్లో కీలక సమావేశాల్లో పాల్గొన్నారు. దౌత్యపరంగా ప్రధాని మోదీ కీరోల్ పోషించారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement