Tuesday, July 2, 2024

TG | మాజీ సీఎం కేసీఆర్‌కు మరోసారి నోటీసులు…

తెలంగాణ మాజీ సీఎం, బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్‌కు పవర్ కమిషన్ (మంగళవారం) మరోసారి నోటీసులు జారీ చేసింది. ఇప్పటి వరకు కమిషన్‌కు అందిన సమాచారంపై తన అభిప్రాయాన్ని తెలియజేయాలని విద్యుత్ కమిషన్ తన నోటీసుల్లో కేసీఆర్‌కు స్పష్టం చేసింది. ఇక‌ జూన్ 27వ తేదీ లోపు ఈ అంశంపై వివరణ ఇవ్వాలని సదరు నోటీసుల్లో సూచించింది. అలాగే ఇదే అంశంపై మాజీ మంత్రి జగదీష్‌రెడ్డితోపాటు మరికొంత మందికి సైతం నోటీసులు జారీ చేసినట్లు సమాచారం.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement