Thursday, October 3, 2024

TG | తెలంగాణలో భారీగా ఐపీఎస్‌లు బదిలీ..

తెలంగాణలో మరోసారి భారీగా ఐపీఎస్‌ల బదిలీ అయ్యారు. కొత్త డీజీపీగా జితేందర్‌ బాధ్యతలు చేపట్టిన కాసేపటికే 15 మంది ఐపీఎస్‌లు ట్రాన్స్‌ఫర్ అయ్యారు. హైదరాబాద్‌ జోన్‌ ఐజీగా సత్యనారాయణ, ఏసీబీ డైరెక్టర్‌గా తరుణ్‌ జోషి తదితరులు వివిధ శాఖలకు బదిలీ అయ్యారు.

బదిలీ అయిన ఐపీఎస్‌లు వీళ్లే

  • రాచకొండ సీపీగా – సుధీర్ బాబు
  • గ్రేహౌండ్స్ ఏడీజీగా – స్టీఫెన్ రవీంద్ర
  • మెదక్ ఎస్పీగా – ఉదయ్ కుమార్ రెడ్డి
  • ఈస్ట్ జోన్ డీసీపీగా – బాలస్వామి
  • సౌత్, వెస్ట్ జోన్ డీసీపీగా – చంద్రమోహన్
  • ఏసీబీ డైరెక్టర్‌గా తరుణ్ జోషీ
  • వరంగల్ ఐజీగా చంద్రశేఖర్
  • ఎల్‌అండ్ఓ ఏడీజీగా మహేశ్ భగవత్
  • ఆర్గనైజేషన్ ఏడీజీగా స్వాతిలక్రా
  • టీఎస్పీ బెటాలియన్ ఏడీజీగా సంజయ్ కుమార్
  • రైల్వే ఐజీగా రమేష్ నాయుడు
  • మల్టీ జోన్ -2 ఐజీగా సత్యనారాయణ
  • వనపర్తి ఎస్పీగా – గిరీధర్
  • పీఅండ్ఎల్ ఏడీజీగా విజయ్ కుమార్
  • కార్ హెడ్‌క్వార్టర్స్ డీసీపీగా రక్షిత మూర్తి నియామకం
Advertisement

తాజా వార్తలు

Advertisement