Wednesday, September 18, 2024

TG – ఉప రాష్ట్రపతితో గవర్నర్ భేటీ

హైదరాబాద్ ,ఆంధ్రప్రభ : తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్కర్ ను మర్యాద పూర్వకంగా సమావేశమయ్యారు.ఢిల్లీ పర్యటనలో ఉన్న గవర్నర్ ఉప రాష్ట్ర పతిని కలిసి తెలంగాణాలో నెలకొన్న పరిస్థితులు తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు.గవర్నర్ జిష్ణు దేవ్ ఇప్పటికే ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో సమావేశమైన సంగతి తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement