Tuesday, September 17, 2024

BCCI | బంగ్లాదేశ్ తో టెస్టు… భార‌త జ‌ట్టు ఇదే !

భారత్, బంగ్లాదేశ్ మధ్య సెప్టెంబరు 19 నుంచి టెస్ట్ సిరీస్ ప్రారంభం కానుంది. కాగా, ఈ టెస్ట్ సిరీస్ కోసం తాజాగా బీసీసీఐ టీమిండియా జ‌ట్టును ప్రకటించింది. రోహిత్ శ‌ర్మ కెప్టెన్ గా 15 మందితో కూడిన జట్టు వివరాలను బీసీసీఐ నేడు వెల్లడించింది.

భారత జట్టు :

రోహిత్ శర్మ (కెప్టెన్‌), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, రిషభ్‌ పంత్ (వికెట్‌ కీపర్‌), ధ్రువ్ జురెల్ (వికెట్‌ కీపర్‌), సర్ఫరాజ్ ఖాన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా(వైస్ కెప్టెన్), మహ్మద్ సిరాజ్, యశ్ దయాల్, ఆకాశ్ దీప్.

Advertisement

తాజా వార్తలు

Advertisement