Sunday, September 15, 2024

Telangana – యశోద హాస్పిటల్ గ్రూప్స్ రూ. కోటి విరాళం – భ‌ట్టికి చెక్కు అంద‌జేత

హైద‌రాబాద్ – ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి పిలుపుతో వ‌ర‌ద బాధితుల‌ను ఆదుకునేందుకు అప‌న్న హ‌స్తాలు ముందుకు వ‌స్తున్నాయి. దాత‌లు త‌మ శ‌క్తిమేర ముఖ్య‌మంత్రి స‌హాయ నిధికి విరాళాలు అంద‌జేస్తున్నారు.. ఈ నేప‌థ్యంలోనే యశోద హాస్పిటల్ గ్రూప్స్ కోటి రూపాయల విరాళం ప్ర‌క‌టించింది..విరాళం చెక్కును ఉప ముఖ్హమంత్రి భట్టి విక్రమార్కకు ఆస్పత్రి ఆపరేటర్స్ చీఫ్ ఆఫీసర్ శ్రీనివాస్ రెడ్డి నేడు అందజేశారు. ఆపద కాలంలో దాతృత్వాన్ని చాటుకున్న యశోద హాస్పిటల్స్ చైర్మన్ రవీందర్ రావు, డైరెక్టర్లు సురేందర్రావు, దేవేందర్ రావులను ఉప ముఖ్యమంత్రి అభినందించారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement