Sunday, September 8, 2024

Tamil Nadu | కల్తీసారా తాగి తొమ్మిది మంది మృతి..

తమిళనాడులో కల్లకురిచిలో కల్తీసారా తాగి తొమ్మిది మంది మృతి చెందారు. వివిధ ఆసుపత్రిలో 40 మంది చికిత్స పొందుతున్నారు. దీంతో సారా కేంద్రం వద్ద గ్రామస్థులు ఆందోళన నిర్వహించారు. ఆగ్రహంతో సారా అమ్మిన దుకాణాన్ని గ్రామస్థులు ధ్వంసం చేశారు. చికిత్స పొందుతూన్న వారికి మెరుగైన వైద్యం అందించాలని ముఖ్యమంత్రి స్టాలిన్ ఆదేశించారు. అలర్ట్ అయిన ప్రభుత్వం ఈ ఘటనపై వెంటనే విచారణ చేపట్టాలని పోలీసు శాఖను ఆదేశించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement