Thursday, October 3, 2024

T20WC | హై-వోల్టేజ్ మ్యాచ్‌కు వర్షం ఆటంకం.. టాస్ ఆలస్యం

టీ20 ప్రపంచ కప్‌లో భాగంగా న్యూయార్క్ వేదికగా జరుగుతున్న ఇండియా పాకిస్థాన్ మ్యాచ్ టాస్ వర్షం కారణంగా ఆలస్యమైంది. కాగా భారత్ పాక్ మ్యాచ్‌ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వాతావరణం అనుకూలించకపోవడంతో అభిమాానులు నిరాశకు గురవుతున్నారు. ఇప్పటివరకు ఈ ప్రపంచ కప్ లో ఇండియా ఐర్లాండ్‌తో తలపడగా.. పాకిస్థాన్ యూఎస్ఏతో తలపడింది. ఇండియా అద్భుతమైన విజయం సాధించగా.. పాక్ ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement