Friday, September 20, 2024

Football | ఇంటర్ కాంటినెంటల్ విజేతగా సిరియా… భారత్ చిత్తు !

ఇంటర్‌కాంటినెంటల్ ఫుట్‌బాల్ కప్ టోర్నమెంట్‌లో సిరియా జట్టు విజేతగా నిలిచింది. హైదరాబాద్‌లోని గచ్చిబౌలి స్టేడియంలో వేదికగా ఈరోజు జరిగిన ఫైనల్ మ్యాచ్ లో భారత్-సిరియా జట్లు తలపడ్డాయి. అయితే ఈ మ్యాచ్‌లో భారత జట్టు ఒక్క గోల్ కూడా చేయలేకపోయింది. దీంతో దీంతో భారత్ పై సిరియా జట్టు 3–0 పాయింట్లతో అద్భుత విజయం సాధించింది.

కాగా, ఫైనల్లో గెలిచిన సిరియా జట్టుకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇంటర్ కాంటినెంటల్ కప్ అందజేసి… అబినంధించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement