Friday, October 18, 2024

Over Sped | ఇద్దరు లోకో పైలట్లపై సస్పెన్షన్ వేటు..

కర్ణాటక సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్‌లోని లోకో పైలట్, అసిస్టెంట్ లోకో పైలట్‌లను రైల్వే అధికారులు సస్పెండ్ చేశారు. వేగ పరిమితిని అతిక్రమించి వేలాది మంది ప్రయాణికుల ప్రాణాలను రిస్క్లో పడేసినందుకు వారిపై చర్యలు తీసుకున్నారు. ఆగ్రా రైల్వే డివిజన్‌లోని మధుర సెక్షన్‌లోని లోకో పైలట్లు గంటకు 20 కి.మీ వేగంతో రైలును నడపాలన్న ఆదేశాన్ని ఉల్లంఘించారు. దీనిపై సమాచారం అందుకున్న అధికారులు ఇద్దరు లోకో పైలట్లను సస్పెండ్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement