Friday, October 18, 2024

TG | కుల‌గ‌ణ‌న‌పై సర్వే… ఉత్త‌ర్వులు జారీ !

తెలంగాణలో సమగ్ర కులగణనపై రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కులగణన కోసం సమగ్ర ఇంటింటి సర్వే నిర్వహిస్తామని ప్రభుత్వం జీవోలో పేర్కొంది. సామాజిక, ఆర్థిక, విద్యాపరమైన అంశాలపై సర్వే నిర్వహించనున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి వెల్లడించారు. సర్వే బాధ్యతను ప్లానింగ్ విభాగానికి అప్పగిస్తున్నట్లు తెలిపారు. 60 రోజుల్లో సర్వే పూర్తి చేయాలని జీవోలో పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement